Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్య బాబోయ్.. ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసా?

Webdunia
గురువారం, 12 మే 2022 (10:36 IST)
అవును.. నిజమే.. ఉత్తర కొరియా గురువారం మొట్టమొదటి కొవిడ్ -19 కేసు నమోదవడం సంచలనం రేపింది. రెండేళ్ల పాటు ఉత్తర కొరియాలో తొంగచూడని కరోనా ప్రస్తుతం ఆ దేశంలో నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఇక ఒక్క కరోనా కేసు వెలుగుచూడటంతో నార్త్ కొరియాలోని సరిహద్దుల్లో కఠినమైన నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో పాటు లాక్‌డౌన్ ప్రకటించారు. 
 
నార్త్ కొరియాలోని ప్యోంగ్యాంగ్ నగరంలో జ్వరంతో బాధపడుతున్న రోగుల నమూనాలను పరీక్షించగా ఒకరికి కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ సోకిందని తేలింది. దీంతో నార్త్ కొరియాలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 
 
కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అత్యవసర వైరస్ నియంత్రణ వ్యవస్థను అమలు చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. అత్యల్ప వ్యవధిలో కరోనా మూలాన్ని తొలగించడమే తమ లక్ష్యమని కిమ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments