Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాబోయే రోజుల్లో విపరీతంగా కరోనా మరణాలు.. డబ్ల్యూ హెచ్ ఓ

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (12:22 IST)
రాబోయే రోజుల్లో కరోనా కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడబోతోంది. మృత్యువిలయం చేయబోతోంది. వచ్చే రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరగనుంది.

ఈ మేరకు రాయిటర్స్ పత్రిక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధులను ఉటంకిస్తూ కథనం ప్రచురించింది. మరో వారంలో కరోనా కేసులు 10మిలియన్ మార్క్ ను దాటబోతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్నీ దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ మద్దతు ఉంటుందన్నారు. 
 
మరోవైపు  డబ్ల్యూహెచ్ ఓ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదని, రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతుందన్నారు.  పరిస్థితులు అదుపులోకి రాలేదని, రాబోయే రోజుల్లో కరోనా కేసులతో పాటు ..వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని చెప్పారు. 
 
కొన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి రిలాక్స్ అవుతున్నాయన్నారు. సాధారణ స్థితికి రావాలంటే మరింత సమయం పడుతుందని, అప్పటి వరకు ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ ఓ జనరల్ డైరెక్టర్  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments