ఎన్నికల్లో నేను గెలిచా, బైడెన్ మోసం చేసారు, సుప్రీంకోర్టుకెళ్తా: ట్రంప్

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (14:30 IST)
అమెరికా ఎన్నికల్లో తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తెల్లవారు జామున ప్రకటించుకుని అందరికీ షాకిచ్చారు. ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతూ వుండగానే ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
 
ట్రంప్ మాట్లాడుతూ... తన ప్రత్యర్థి జో బైడెన్, డెమొక్రాట్లు "మోసం" చేశారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయనీ, దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. "మేము గెలవబోతున్నాం, వాస్తవానికి, మేము ఇప్పటికే గెలిచాము" అని ట్రంప్ తెల్లవారుజామున 2.30 గంటలకు వైట్ హౌస్ నుండి అసాధారణ ప్రసంగంలో అన్నారు.
 
"మేము అనేక ఇతర రాష్ట్రాల్లో గెలిచాము. మేము దానిని ప్రకటించబోతున్నాము. ఐతే మా గెలుపును అడ్డుకుంటూ ఓ మోసం అక్కడ జరిగింది. అమెరికన్ ప్రజలపై ఆ మోసం. మేము దీనిని జరగనివ్వము" అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Achanta : అఖండ 2 నిర్మించడానికి గట్టి పోటీనే ఎదుర్కొన్నాం : రామ్, గోపీచంద్ ఆచంట

Bhumika Chawla: యూత్ డ్రగ్స్ మహమ్మారి బ్యాక్ డ్రాప్ తో యుఫోరియా చిత్రం

Samantha Ruth Prabhu: రాజ్ నిడిమోరును పెళ్లాడిన సమంత రూతు ప్రభు

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments