Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో నేను గెలిచా, బైడెన్ మోసం చేసారు, సుప్రీంకోర్టుకెళ్తా: ట్రంప్

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (14:30 IST)
అమెరికా ఎన్నికల్లో తాను గెలిచానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తెల్లవారు జామున ప్రకటించుకుని అందరికీ షాకిచ్చారు. ఒకవైపు ఓట్ల లెక్కింపు జరుగుతూ వుండగానే ఆయన చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
 
ట్రంప్ మాట్లాడుతూ... తన ప్రత్యర్థి జో బైడెన్, డెమొక్రాట్లు "మోసం" చేశారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయనీ, దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించారు. "మేము గెలవబోతున్నాం, వాస్తవానికి, మేము ఇప్పటికే గెలిచాము" అని ట్రంప్ తెల్లవారుజామున 2.30 గంటలకు వైట్ హౌస్ నుండి అసాధారణ ప్రసంగంలో అన్నారు.
 
"మేము అనేక ఇతర రాష్ట్రాల్లో గెలిచాము. మేము దానిని ప్రకటించబోతున్నాము. ఐతే మా గెలుపును అడ్డుకుంటూ ఓ మోసం అక్కడ జరిగింది. అమెరికన్ ప్రజలపై ఆ మోసం. మేము దీనిని జరగనివ్వము" అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments