Webdunia - Bharat's app for daily news and videos

Install App

49 మంది చిన్నారులకు వీర్యకణాలను ఇచ్చిన కిలాడీ డాక్టర్.. ఏమయ్యాడు..?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:04 IST)
49 మంది చిన్నారులకు వీర్యకణాలకు ఇచ్చిన నెదర్లాండ్‌కు చెందిన ఓ వైద్యుడి గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..  నెదర్లాండ్‌లో ఓ ఫెర్టిలిటీ సెంచర్‌ను జాన్ అనే వైద్యుడు నిర్వహిస్తున్నాడు. సంతానం కోసం ఈ ఆస్పత్రికి వందలాది మంది మహిళలు వచ్చేవారు. టెస్ట్ ట్యూబ్ ద్వారా వీర్యకణాలను గర్భాశయంలోకి పంపి.. శిశువులకు జన్మనిచ్చేలా చేసే ఈ వైద్యుడు.. కస్టమర్లకు తన వీర్యకణాలను ఇచ్చే దాతగా మారిపోయాడు. 
 
1980లో చాలామంది మహిళ ఈ వైద్యుని చేతిలో ఇలా మోసపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మహిళలకు జన్మించిన శిశువుల డీఎన్ఏ, వైద్యుడు జాన్ డీఎన్‌ఏ మ్యాచ్ కావడాన్ని గుర్తించారు. ఇలా ఆ వైద్యుడు 49 మంది చిన్నారులకు వీర్యదాతగా మారాడని నిర్ధారించారు. కానీ ఆ వైద్యుడు 2017లో వృద్ధాప్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments