Webdunia - Bharat's app for daily news and videos

Install App

49 మంది చిన్నారులకు వీర్యకణాలను ఇచ్చిన కిలాడీ డాక్టర్.. ఏమయ్యాడు..?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (12:04 IST)
49 మంది చిన్నారులకు వీర్యకణాలకు ఇచ్చిన నెదర్లాండ్‌కు చెందిన ఓ వైద్యుడి గురించి వివరాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..  నెదర్లాండ్‌లో ఓ ఫెర్టిలిటీ సెంచర్‌ను జాన్ అనే వైద్యుడు నిర్వహిస్తున్నాడు. సంతానం కోసం ఈ ఆస్పత్రికి వందలాది మంది మహిళలు వచ్చేవారు. టెస్ట్ ట్యూబ్ ద్వారా వీర్యకణాలను గర్భాశయంలోకి పంపి.. శిశువులకు జన్మనిచ్చేలా చేసే ఈ వైద్యుడు.. కస్టమర్లకు తన వీర్యకణాలను ఇచ్చే దాతగా మారిపోయాడు. 
 
1980లో చాలామంది మహిళ ఈ వైద్యుని చేతిలో ఇలా మోసపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మహిళలకు జన్మించిన శిశువుల డీఎన్ఏ, వైద్యుడు జాన్ డీఎన్‌ఏ మ్యాచ్ కావడాన్ని గుర్తించారు. ఇలా ఆ వైద్యుడు 49 మంది చిన్నారులకు వీర్యదాతగా మారాడని నిర్ధారించారు. కానీ ఆ వైద్యుడు 2017లో వృద్ధాప్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments