Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్ డౌన్ బెలారస్‍‌లో లేదు.. 2919 కేసులు.. 29మంది మృతి

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (21:13 IST)
ప్రపంచ దేశాలన్నీ కరోనా కోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో బెలారస్ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేశంలో కనీసం లాక్‌డౌన్‌ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ క్రీడలు కొనసాగుతూనే వున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఇప్పటివరకు బెలారస్‌లో 2919 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బెలారస్‌లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్‌కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. 
 
ఈ ఆటకు చాలామంది దూరంగా ఉన్నప్పటికీ వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్‌ అధికారులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments