Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. గర్భవతి కావడంతో..?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (20:52 IST)
14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులో తొమ్మిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం ఎనిమిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. దీంతో భయపడ్డ బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే గత రెండు రోజులుగా బాలిక కడుపులో నొప్పిగా ఉందని చెబుతుండటంతో తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అనంతరం బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధ్యులైన 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం