Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్ డౌన్ బెలారస్‍‌లో లేదు.. 2919 కేసులు.. 29మంది మృతి

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (21:13 IST)
ప్రపంచ దేశాలన్నీ కరోనా కోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో బెలారస్ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేశంలో కనీసం లాక్‌డౌన్‌ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ క్రీడలు కొనసాగుతూనే వున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఇప్పటివరకు బెలారస్‌లో 2919 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బెలారస్‌లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్‌కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. 
 
ఈ ఆటకు చాలామంది దూరంగా ఉన్నప్పటికీ వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్‌ అధికారులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments