పెంపుడు చేప లూంపాకు అంత్యక్రియలు.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (13:22 IST)
fish loompa
సాధాణంగా ఇంట్లో కుక్కలు, పిల్లులు వంటి వాటిని పెంచుకుంటారు. అంటే వీటిని పెంపుడు జంతువులుగా పేర్కొంటారు. అత్యంత ప్రేమగా పెంచుకునే ఈ జంతువులు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తంచేస్తుంటారు. ఆ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు మాత్రం చేపను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలాంటి చేప చనిపోతే ఆ విద్యార్థులు జీర్ణించుకోలేక పోయారు. ఆ చేపకు అంత్యక్రియలు నిర్వహించారు. 
 
ఇంతకీ ఆ విశ్వవిద్యాలయం పేరు యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్. ఆస్టిన‌లో ఉంది. ఇందులో చదువుకునే విద్యార్థులు గత కొంతకాలంగా సిల్వర్‌ కార్ప్‌ జాతికి చెందిన ఓ చేపను అపురూపంగా పెంచుతున్నారు. దానికి లూంపా అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ మధ్యే ఆ చేప చనిపోయింది. దీంతో ఆ చేపకు ఆ వర్సిటీ విద్యార్థులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది..! 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments