Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామిడితోటల్లో వ్యభిచారం.. కాలేజీ స్టూడెంట్సే ఆ పని చేస్తున్నారట..?

మామిడితోటల్లో వ్యభిచారం.. కాలేజీ స్టూడెంట్సే ఆ పని చేస్తున్నారట..?
, సోమవారం, 17 జూన్ 2019 (12:37 IST)
కాలేజీ స్టూడెంట్స్ వ్యభిచార రొంపిలోకి దిగేశారు. శ్రీకాకుళం మామిడి తోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన వారిలో అత్యధికులు కాలేజీ స్టూడెంట్లేనని పోలీసులు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మామిడి తోటల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 
 
స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు శనివారం అర్థరాత్రి దాడులకు వెళ్లారు. అక్కడ వీరికి 20 మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకున్నామని, పట్టుబడిన వారిలో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధ్యక్షా... మంగళగిరిని మందలగిరి అనే చెప్పే పప్పును కాదు : మంత్రి అనిల్ ఫైర్