Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చైనాకు చిన్నపాటి ఊరట.. ఆ సంఖ్య గణనీయంగా తగ్గిందట..

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (14:09 IST)
కరోనా నుంచి చైనాకు చిన్నపాటి ఊరట లభించింది. కోవిడ్ దెబ్బకు బుధవారం మాత్రం 114 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక్క హుబెయ్ ఫ్రావిన్స్‌లో మాత్రం 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 2,118కి చేరింది. కోవిడ్‌ ప్రభావం హెబెయ్‌, వూహాన్‌లోనే అత్యధికంగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇలా కోవిడ్-19 బారినపడి విలవిల్లాడుతున్న చైనాకు కాస్త ఉపశమనం లభించింది. కొత్తగా వైరస్‌ సోకిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఈ విషయాన్ని చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ వ్లెడించింది. బుధవారం మాత్రం 394 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇటీవల కాలంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్తున్నారు. ఇకపోతే చైనాలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 16,155 మంది కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments