Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపైనే భరతనాట్య గురువు శ్రీ గణేశన్ కన్నుమూత

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (13:02 IST)
Bharatanatyam Dance Guru
మలేషియాకు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీ గణేశన్ శుక్రవారం సాయంత్రం ఒడిశా రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపైనే మరణించారు. మరణించేనాటికి ఆయన వయస్సు 60 ఏళ్లు.
 
వివరాల్లోకి వెళితే, నేషనల్ కల్చరల్ మిషన్ నిర్వహించిన మూడు రోజుల జయదేవ్ సమరోహానికి హాజరయ్యేందుకు గణేశన్ నగరానికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం గీత గోవిందం ఆధారంగా ఒక భాగాన్ని ప్రదర్శించిన అతను దీపం వెలిగిస్తూనే కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
 
గణేశన్ మలేషియా భరతనాట్యం డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కౌలాలంపూర్‌లోని శ్రీ గణేశాలయ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments