Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదికపైనే భరతనాట్య గురువు శ్రీ గణేశన్ కన్నుమూత

Webdunia
శనివారం, 10 జూన్ 2023 (13:02 IST)
Bharatanatyam Dance Guru
మలేషియాకు చెందిన ప్రముఖ భరతనాట్య గురువు శ్రీ గణేశన్ శుక్రవారం సాయంత్రం ఒడిశా రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో వేదికపైనే మరణించారు. మరణించేనాటికి ఆయన వయస్సు 60 ఏళ్లు.
 
వివరాల్లోకి వెళితే, నేషనల్ కల్చరల్ మిషన్ నిర్వహించిన మూడు రోజుల జయదేవ్ సమరోహానికి హాజరయ్యేందుకు గణేశన్ నగరానికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం గీత గోవిందం ఆధారంగా ఒక భాగాన్ని ప్రదర్శించిన అతను దీపం వెలిగిస్తూనే కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే క్యాపిటల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
 
గణేశన్ మలేషియా భరతనాట్యం డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, కౌలాలంపూర్‌లోని శ్రీ గణేశాలయ డైరెక్టర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments