Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 27మంది మృతి.. 50మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (14:11 IST)
ఫిలిప్పీన్స్‌లోని రోమన్ కాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్ళలో 27మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కేథడ్రెల్ చర్చి సమీపంలో తొలి బాంబు పేల్చారు. ఆ తర్వాత చర్చి ఆవరణలో మరో పేలుడుకు పాల్పడ్డారు. 
 
ఉగ్రదాడిపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్ లోరెన్జనా స్పందించారు. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. 
 
జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో తాజాగా జరిగిన దాడిని కూడా అబు సయ్యఫ్ సంస్థ పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments