Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరూలో ఘోర ప్రమాదం : బస్సు లోయలోపడి 20 మంది మృతి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:06 IST)
పెరూ దేశంలో ఘోరం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో జరిగింది. 
 
తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళుతున్న బససు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలోపడింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. 
 
పలువురు చిన్నారులతో పాటు మొత్తం 20 మంది మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ బస్సు అతివేగం, రోడ్లు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఈ ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులు వెల్లడించారు. 
 
కాగా, గత యేడాది నవంబరు నెలలో ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో ఓ మినీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. రెండు నెలలు గడవక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments