పెరూలో ఘోర ప్రమాదం : బస్సు లోయలోపడి 20 మంది మృతి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:06 IST)
పెరూ దేశంలో ఘోరం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో జరిగింది. 
 
తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళుతున్న బససు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలోపడింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. 
 
పలువురు చిన్నారులతో పాటు మొత్తం 20 మంది మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ బస్సు అతివేగం, రోడ్లు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఈ ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులు వెల్లడించారు. 
 
కాగా, గత యేడాది నవంబరు నెలలో ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో ఓ మినీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. రెండు నెలలు గడవక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments