Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది మృతి?

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:38 IST)
Cango
ఆఫ్రికాలోని కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది చనిపోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన కాంగో రాజధాని కిన్షాసాలో సోమవారం రాత్రి నుంచి మరుసటి రోజు మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణంలోకి వరద నీరు వచ్చి చేరింది. 
 
ఇందులో బ్రిడ్జిలు, రోడ్లు, వాహనాలు వరదలో మునిగిపోగా కార్లు ఇతరత్రా వాహనాలు, జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. అనంతరం అక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
ఫలితంగా చాలా ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. 141 మంది మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యల్లో కాస్త జాప్యం జరిగినా సైన్యం సహకారంతో  వరద బాధితులను రక్షించే పనులు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments