Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది మృతి?

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:38 IST)
Cango
ఆఫ్రికాలోని కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది చనిపోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన కాంగో రాజధాని కిన్షాసాలో సోమవారం రాత్రి నుంచి మరుసటి రోజు మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణంలోకి వరద నీరు వచ్చి చేరింది. 
 
ఇందులో బ్రిడ్జిలు, రోడ్లు, వాహనాలు వరదలో మునిగిపోగా కార్లు ఇతరత్రా వాహనాలు, జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. అనంతరం అక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
ఫలితంగా చాలా ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. 141 మంది మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యల్లో కాస్త జాప్యం జరిగినా సైన్యం సహకారంతో  వరద బాధితులను రక్షించే పనులు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments