Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది మృతి?

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (18:38 IST)
Cango
ఆఫ్రికాలోని కాంగోలో కొండచరియలు విరిగిపడి 141 మంది చనిపోయారు. సెంట్రల్ ఆఫ్రికన్ దేశమైన కాంగో రాజధాని కిన్షాసాలో సోమవారం రాత్రి నుంచి మరుసటి రోజు మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో భారీ వరదలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణంలోకి వరద నీరు వచ్చి చేరింది. 
 
ఇందులో బ్రిడ్జిలు, రోడ్లు, వాహనాలు వరదలో మునిగిపోగా కార్లు ఇతరత్రా వాహనాలు, జంతువులు వరదలో కొట్టుకుపోయాయి. అనంతరం అక్కడ కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. 
 
ఫలితంగా చాలా ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి. 141 మంది మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యల్లో కాస్త జాప్యం జరిగినా సైన్యం సహకారంతో  వరద బాధితులను రక్షించే పనులు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments