Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్మీ గొంతును రికార్డు చేసిన శాస్త్రవేత్తలు.. అదో పూజారి గొంతు..!

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (15:51 IST)
యూకేలోని లీడ్స్ సిటీ మ్యూజియంలో మూడువేల ఏళ్ల క్రితం అత్యంత పురాతన మమ్మీ గొంతును శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు. శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ వాయిస్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ మమ్మీ ఈజిప్టు రాజు ఫైర్ రామ్సెస్-11 నాటి పూజారి నీలీయామున్‌కు సంబంధించిందని తెలిపారు.

ఈయన రాజుకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారని.. ఈ గొంతును రికార్డు చేసేముందు నీసియామూన్ మమ్మీ గొంతుకు సీటీ స్కాన్ తీశామని మమ్మీ గొంతును రీక్రియేట్ చేసిన శాస్త్రవేత్త డేవిడ్ హోవార్డ్ తెలిపారు. 
 
1099 నుంచి 1069 బీసీకి చెందిన వ్యక్తి నీసియామూన్ అని తెలిపారు. ఇతను 50 ఏళ్లలో ప్రాణాలు కోల్పోయాడని, అలెర్జీ కారణంగా చనిపోయాడని డేవిడ్ హోవార్డ్ చెప్పారు.

గమ్ డిసీస్‌తో బాధపడిన ఇతను.. తన ఆత్మ ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుతుందని నమ్మేవాడని చెప్పుకొచ్చారు. మరణించిన వ్యక్తి యొక్క స్వరాన్ని పునః సృష్టి చేయడానికి సాంకేతికతను ఉపయోగించామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments