మమ్మీ గొంతును రికార్డు చేసిన శాస్త్రవేత్తలు.. అదో పూజారి గొంతు..!

Webdunia
మంగళవారం, 28 జనవరి 2020 (15:51 IST)
యూకేలోని లీడ్స్ సిటీ మ్యూజియంలో మూడువేల ఏళ్ల క్రితం అత్యంత పురాతన మమ్మీ గొంతును శాస్త్రవేత్తలు రికార్డ్ చేశారు. శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ వాయిస్ ట్వీట్ వైరల్‌గా మారింది. ఆ మమ్మీ ఈజిప్టు రాజు ఫైర్ రామ్సెస్-11 నాటి పూజారి నీలీయామున్‌కు సంబంధించిందని తెలిపారు.

ఈయన రాజుకు అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించేవారని.. ఈ గొంతును రికార్డు చేసేముందు నీసియామూన్ మమ్మీ గొంతుకు సీటీ స్కాన్ తీశామని మమ్మీ గొంతును రీక్రియేట్ చేసిన శాస్త్రవేత్త డేవిడ్ హోవార్డ్ తెలిపారు. 
 
1099 నుంచి 1069 బీసీకి చెందిన వ్యక్తి నీసియామూన్ అని తెలిపారు. ఇతను 50 ఏళ్లలో ప్రాణాలు కోల్పోయాడని, అలెర్జీ కారణంగా చనిపోయాడని డేవిడ్ హోవార్డ్ చెప్పారు.

గమ్ డిసీస్‌తో బాధపడిన ఇతను.. తన ఆత్మ ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుతుందని నమ్మేవాడని చెప్పుకొచ్చారు. మరణించిన వ్యక్తి యొక్క స్వరాన్ని పునః సృష్టి చేయడానికి సాంకేతికతను ఉపయోగించామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments