Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ దాడి

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:41 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. బాగ్లాన్ ప్రావిస్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంపై తాలిబన్లు బాంబులతో ఎటాక్ చేశారు. శిక్షణ కేంద్రంలోని ఒక పోలీసు సహకారంతోనే ఉగ్రవాదులు ఈ దాడులు చేసి ఉంటారని స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
బాగ్లాన్ ప్రావిన్షియల్ రాజధాని పులి ఖుమ్రీ శివార్లలో సోమవారం జరిగిన ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే తాలిబన్లు ఈ ప్రావిన్స్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని తరచుగా దాడులకు పాల్పడుతుంటారు.
 
యూఎస్, తాలిబన్లు కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే దాదాపు 13,000 మంది అమెరికన్ సైనికులు తమ దేశానికి వెళ్లే అవకాశముంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments