Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ దాడి

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:41 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. బాగ్లాన్ ప్రావిస్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంపై తాలిబన్లు బాంబులతో ఎటాక్ చేశారు. శిక్షణ కేంద్రంలోని ఒక పోలీసు సహకారంతోనే ఉగ్రవాదులు ఈ దాడులు చేసి ఉంటారని స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
బాగ్లాన్ ప్రావిన్షియల్ రాజధాని పులి ఖుమ్రీ శివార్లలో సోమవారం జరిగిన ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే తాలిబన్లు ఈ ప్రావిన్స్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని తరచుగా దాడులకు పాల్పడుతుంటారు.
 
యూఎస్, తాలిబన్లు కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే దాదాపు 13,000 మంది అమెరికన్ సైనికులు తమ దేశానికి వెళ్లే అవకాశముంటుంది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments