Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ దాడి

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:41 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లోని పోలీసు శిక్షణా స్థావరంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. బాగ్లాన్ ప్రావిస్స్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రంపై తాలిబన్లు బాంబులతో ఎటాక్ చేశారు. శిక్షణ కేంద్రంలోని ఒక పోలీసు సహకారంతోనే ఉగ్రవాదులు ఈ దాడులు చేసి ఉంటారని స్థానిక ప్రభుత్వ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
బాగ్లాన్ ప్రావిన్షియల్ రాజధాని పులి ఖుమ్రీ శివార్లలో సోమవారం జరిగిన ఈ దాడికి ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే తాలిబన్లు ఈ ప్రావిన్స్‌లో బలమైన ఉనికిని కలిగి ఉన్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని తరచుగా దాడులకు పాల్పడుతుంటారు.
 
యూఎస్, తాలిబన్లు కాల్పుల విరమణపై చర్చలు జరుపుతున్నాయి. ఈ చర్చలు సఫలం అయితే దాదాపు 13,000 మంది అమెరికన్ సైనికులు తమ దేశానికి వెళ్లే అవకాశముంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments