Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా కోర్టులో జడ్జీలుగా భారత సంతతి మహిళలు

అమెరికా కోర్టులో జడ్జీలుగా భారత సంతతి మహిళలు
, శుక్రవారం, 10 జనవరి 2020 (08:42 IST)
భారత సంతతికి చెందిన అర్చనా రావు, దీపా అంబేకర్ అమెరికాలో జడ్జీలుగా నియమితులయ్యారు.

న్యూయార్క్‌లోని క్రిమినల్‌ కోర్టు జడ్జిగా అర్చనా రావు, సివిల్‌ కోర్టు జడ్జిగా దీపా అంబేకర్‌‌లను నగర మేయర్‌ బిల్‌ డీ బ్లాసియా నియమించారు.
 
అర్చనారావు మొదట సివిల్‌ కోర్టు తాత్కాలిక జడ్జిగా గత జనవరిలో నియమితులై సేవలందించారు. దీపా అంబేకర్‌ 2018 మే నెలలో సివిల్‌ కోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా పని చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల