Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు ఫిబ్రవరి 5న ఉచిత వైద్య శిబిరం

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:23 IST)
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కృష్ణా అర్బన్ యూనిట్, ఆంధ్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఉచితవైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ శిబిరంలో హార్ట్, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు కేవలం యాభై మందికి మాత్రమే ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. 
 
కావున ఈ అవకాశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఫిబ్రవరి 3వ తేదీలోగా తమ పేర్లను ప్రెస్ క్లబ్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుందని ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments