Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్టులకు ఫిబ్రవరి 5న ఉచిత వైద్య శిబిరం

Webdunia
బుధవారం, 29 జనవరి 2020 (16:23 IST)
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కృష్ణా అర్బన్ యూనిట్, ఆంధ్ర హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఉచితవైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ శిబిరంలో హార్ట్, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన పరీక్షలు కేవలం యాభై మందికి మాత్రమే ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. 
 
కావున ఈ అవకాశాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు ఫిబ్రవరి 3వ తేదీలోగా తమ పేర్లను ప్రెస్ క్లబ్‌లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు వైద్య శిబిరం ప్రారంభమవుతుందని ప్రకటనలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments