Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహం వున్నవారు ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే....

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (22:34 IST)
మధుమేహం వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ పరగడుపున వేపాకురసం కాస్త తీసుకుంటే షుగర్ తగ్గుతుంది. అలాగే నేరేడు చెక్కను కాల్చి ఆ పొడి భద్రపరచుకుని రోజూ పరగడుపున ఓ చెంచా ఒక గ్లాసు నీళ్లతో కలిపి తాగితే షుగరు తగ్గుతుంది.
 
లేత మునగాకుని కూరలా వండుకుని తింటే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. చిన్నపిల్లలకి రాత్రిళ్లు పక్కలో మూత్రం పోసే అలవాటు ఉంటే, ఈ కూర పెట్టడం మంచిది.
 
రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంటే కరక్కాయ చూర్ణాన్ని ప్రతిరోజూ క్రమం తప్పక తేనెతో తీసుకోవడం మేలు.
 
మునగచెట్టు వేరును బాగా దంచి రసం తీసి దానిలో తేనె కలిపి పాలతో తాగిస్తే వాతపు నొప్పులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments