వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినపుడు ఆయన గాయపడిన గాయాలకు గాంధారి సేవచేసి, ఆయనకు కావలసిన సపర్యలన్నీ చేసింది. ఇందుకు ఆయన సంతోషించి నీకు ఎలాంటి కోరిక ఉన్నా.. దానిని తీరుస్తాని ఆమెకు ప్రమాణం చేశాడు. గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా, మహర్షి అలాగే నీకు వంద మంది కొడుకులు పుడతారని అభయమిస్తాడు. అలా, గాంధారికి వంద మంది పుత్రులు కలుగుతారు. వీరినే కౌరవులుగా మహాభారతంలో పేర్కొంటారు. ఈ వంద మంది పేర్లు చాలా మందికి తెలియవు. ఇపుడు తెలుసుకుందాం.