Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మ సందేహం : అన్నం తిన్న కంచంలో చేయి కడగకూడదా?

భోజనం చేసిన కంచంలోనే చాలామంది చేయి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవతను ఆహ్వానించడమేనని ఆధ్యాత్మిక ప్రవచన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (20:20 IST)
భోజనం చేసిన కంచంలోనే చాలామంది చేయి కడుగుతుంటారు. ఇలా చేయడం వల్ల దరిద్రదేవతను ఆహ్వానించడమేనని ఆధ్యాత్మిక ప్రవచన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లక్ష్మీ కటాక్షం కలిగివుండి దరిద్రదేవత అనుగ్రహం కావాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కంచంలో చేయి కడగకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. అలాగే, అన్నం ఆరగించే సమయంలో అన్నం మెతుకులు అరచేతిని దాటి రాకూడదు.
 
భోజనం చేసేసమయంలో శుభ్రంగా చేయకపోవడం, స్త్రీలు కంచాన్ని వడిలో పెట్టుకుని ఆరగించడం వంటివి దరిద్ర హేతువులుగా భావించాలిని చెబుతున్నారు. అలాగే, 10 మందితో కలిసి పంక్తిలో భోజనం కోసం కూర్చొన్నపుడు... భోజనం అందరూ ఆరగించేవరకు పంక్తి నుంచి లేవరాదని సూచిస్తున్నారు. 
 
అయితే, లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచడం, ఇల్లంతా ఎంగిలి మెతుకులు పడకుండా చూసుకోవడం, కంచం చుట్టూత అన్నం మెతుకులు పడకుండా ఆరగించడం, అన్నం ఆరగించేటపుడు కంచంలో ఒక్క మెతుకు కూడా లేకుండా తినడం వంటివి లక్ష్మీ కటాక్షానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

24-03-2025 సోమవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

23-03-2025 ఆదివారం మీ రాశిఫలాలు : ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments