Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధిగ్రస్తులు ఈ పండ్లు తినొచ్చు...

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (16:40 IST)
దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అదేసమయంలో ఈ వ్యాధిబారినపడిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాగే, పండ్లు ఆరగించాలన్నా భయపడుతుంటారు. 
 
డ‌యాబెటిస్ ఉన్న చాలా మంది పండ్లు ఎలాగూ తియ్య‌గానే ఉంటాయి క‌నుక వాటిని తిన‌డం మానేస్తారు. కానీ నిజానికి అన్ని పండ్ల‌ను దూరం పెట్ట‌డం మంచిది కాదు. ఎంత డ‌యాబెటిస్ ఉన్నా స‌రే.. కొన్ని పండ్ల‌ను మాత్రం మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు తిన‌వ‌చ్చు. అవేమిటంటే... 
 
మధుమేహంతో బాధపడుతున్నవారు ద్రాక్ష, యాపిల్‌, దానిమ్మ, జామపండ్లు, నారింజ‌, నేరేడు పండ్లు, అంజీర్‌, పైనాపిల్ పండ్లను నిర్భయంగా ఆరగించవచ్చు. ఈ పండ్లలో గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువగానే ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తిన్న వెంట‌నే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత‌గా పెర‌గ‌వు. అందువల్ల మధుమేహ రోగగ్రస్తులు ఈ పండ్లను నిర్భయంగా ఆరగింవచ్చని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments