Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి సూప్ తాగితే జలుబు తగ్గుతుంది...

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (22:36 IST)
వారానికి ఒకసారయినా కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
 
కనీసం ఏడు-ఎనిమిది వారాలకు ఒకసారైనా ఒంటికి పసుపు రాసుకొని స్నానం చేస్తే చర్మ సంబంధ వ్యాధులు రావు. క్రమేణా చర్మం మీద ఉండే అన్‌వాంటెడ్ హెయిర్‌ రాలిపోతుంది. నువ్వుల నూనెలో పసుపు కలిపి ఒంటికి పట్టించాలి.
 
కళ్ళకలక వచ్చినప్పుడు దూదిని ధనియాలు నానేసిన నీటిలో ముంచి కళ్ళను తుడిస్తే ఉపశమనంగా పనిచేస్తుంది. 
 
కాలిన మచ్చలకు తేనె రాస్తే కాలిన మచ్చలు పోతాయి. 
 
కాళ్ళు చేతులు బెణికి నట్లయితే ఉప్పుతో కాపడం పెడితే తగ్గుతుంది. 
 
కొద్దిగా చింతపండు గుజ్జు, టమాటారసం, మిరియాల పొడి, ఒక మిరపకాయ, కాస్త ఉప్పులతో తయారు చేసిన సూప్‌ని వేడిగా తాగితే జలుబు, ముక్కు కారటం తగ్గుతాయి. 
 
కాస్త దాల్చిన చెక్క పొడి, ఒక టేబుల్ స్పూను తేనె, కొంచెం మిరియాల పొడి, రెండు చుక్కల నిమ్మరసం ఇవన్నీ కలిపి తీసుకుంటే సాధారణ జలుబు తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

రాజధాని అమరావతి లేకుండా చేసావు జగన్, ప్రజలకు మండదా?: పవన్ కల్యాణ్

ఐదేళ్లలో 10 సార్లు కరెంట్ బిల్లులు పెంచిన జగన్ 27 వేల కోట్లు దోపిడి: పవన్ కల్యాణ్

దుబాయ్‌ను అతలాకుతలం చేస్తున్న శక్తివంతమైన తుఫాన్, ఒమన్ వరదల్లో 18 మంది మృతి - Video

27 ఏళ్లకే ప్రముఖ యూట్యూబ్ రివ్యూయర్ అబ్రదీప్ కన్నుమూత, కారణం అదే

గులకరాయి దాడి కేసులో ఉచ్చు బిగించే ప్రయత్నాలు : బోండా ఉమ

మైథలాజికల్ కాన్సెప్ట్‌తో యాక్టర్ తిరువీర్ కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్

ఆదిశక్తి సేవా సంస్థను లాంఛ్ చేసిన హీరోయిన్ సంయుక్త

మంచి కథతో కూడిన మార్కెట్ మహాలక్ష్మి పెద్ద హిట్ అవుతుంది: ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు

మోనికా చౌహాన్, కమల్ కామరాజు జంటగా ఒసేయ్ అరుంధతి

తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారధ్యంలో జర్నీ టు అయోధ్య- వ‌ర్కింగ్ టైటిల్‌

తర్వాతి కథనం
Show comments