ప్రతిరోజూ ఉదయాన్నే రాగి అంబలిని తీసుకుంటే?

రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (16:17 IST)
రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా కలుపుకోవచ్చును. అలాకాకుంటే ఉప్పు, కారం కొద్ది మోతాదులో మసాలా కూడా వేసుకోవచ్చును.
 
రాగి అంబలి శరీరానికి బలాన్నిస్తుంది. ఎదిగే పిల్లలకు శక్తివంతమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. శరీర వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా సహాయపడుతుంది. రక్తస్రావంలోని ఇబ్బందులను తొలగిస్తుంది. 
 
ధ్యాన్యాలలోకెల్లా రాగులు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. బియ్యపుపిండితో కూడా అంబలిని తయారుచేసుకోవచ్చును. క్యాలరీలను పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. స్థూలకాయ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంగా రాగి అంబలిని తీసుకోవడం వలన శరీర దృఢత్వం పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

తర్వాతి కథనం
Show comments