Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఉదయాన్నే రాగి అంబలిని తీసుకుంటే?

రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (16:17 IST)
రాగులను మెుక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసుకుని ఉడికించి జారుగా తయారుచేసిన ఆహారపదార్థం అంబలి. ఇందులో రుచికోసం జీడిపప్పులు, వేరుశెనగ పప్పులు, పచ్చకర్పూరం, జాజికా, కిస్మిన్ వంటివి కూడా కలుపుకోవచ్చును. అలాకాకుంటే ఉప్పు, కారం కొద్ది మోతాదులో మసాలా కూడా వేసుకోవచ్చును.
 
రాగి అంబలి శరీరానికి బలాన్నిస్తుంది. ఎదిగే పిల్లలకు శక్తివంతమైన ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. శరీర వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా సహాయపడుతుంది. రక్తస్రావంలోని ఇబ్బందులను తొలగిస్తుంది. 
 
ధ్యాన్యాలలోకెల్లా రాగులు చాలా మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. బియ్యపుపిండితో కూడా అంబలిని తయారుచేసుకోవచ్చును. క్యాలరీలను పెంచుటలో చక్కగా పనిచేస్తుంది. స్థూలకాయ సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంగా రాగి అంబలిని తీసుకోవడం వలన శరీర దృఢత్వం పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments