Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (23:07 IST)
ఇలాంటి నొప్పులు ఉన్నవారు.. కీళ్ళ మీద ఆవనూనెను ప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా కాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
 
జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే కూడా నొప్పులు తగ్గిపోతాయి.

సంబంధిత వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఘోరం.. లోయలో పడిన బస్సు - 21 మంది మృతి

సార్వత్రిక ఎన్నికల సమరం : ఏడో దశ ఎన్నికల ప్రచారం పరిసమాప్తం!!

పరాయి మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మిస్ వైజాగ్! (Video)

అనారోగ్యంగా ఉంటే ఎన్నికల ప్రచారం ఎలా చేశారు?

మోడీ ప్రసంగాలన్నీ విభజన స్వభావం కలిగినవే : ప్రధాని మన్మోహన్

బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ బోల్డ్ అండ్ డేరింగ్ ఎక్స్పరిమెంట్ : నాగ్ అశ్విన్

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో దుల్కర్ సల్మాన్.. లక్కీ భాస్కర్ సిద్ధం

వెపన్ చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయబోతోంది : సత్య రాజ్

హరోం హర ట్రైలర్ టెర్రిఫిక్- ఇండియాలో ఇలాంటి బ్యాక్ డ్రాప్ రాలేదు : హీరో సుధీర్ బాబు

గం..గం..గణేశా కథను మరోసారి చెప్పించుకుని ఎంజాయ్ చేశారు : దర్శకుడు ఉదయ్ శెట్టి

తర్వాతి కథనం
Show comments