Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దగ్గు మాత్రలు

Webdunia
గురువారం, 14 మే 2020 (17:18 IST)
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు గాలిలో వేగంగా ప్రయాణించడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది. దీనిని అరికట్టడం కోసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం మరియు మాస్క్‌లు ధరించడం వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఇది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు, మార్కెట్‌లు, పరిశ్రమలు వంటి పలుచోట్ల ఇది అస్సలు సాధ్యం కాదు. 
 
అమెరికా పరిశోధకులు దీనికి పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. కొత్త రకం దగ్గుబిళ్లను తయారు చేస్తున్నారు. ఇది నోట్లో వేసుకుంటే లాలాజలం బరువు పెరుగుతుందట, మరియు సులభంగా అతుక్కునే గుణం దీనికి ఉంటుంది. అప్పుడు తుమ్మినా, దగ్గినా, లాలాజలం తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణించకుండా బరువుకి పడిపోతాయి. 
 
దీంతో ఈ బిళ్ల వేసుకుని మాస్క్ పెట్టుకుంటే 2 అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. హైస్పీడ్ కెమెరాల ద్వారా తుంపర్లు ప్రయాణించే తీరును పరిశీలించి అవి ఎక్కువ దూరం వెళ్లడం లేదని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments