Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (15:24 IST)
ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకని అమితంగా తినడం అంత మంచిది కాదు. ఒకవేళ ఎక్కువైతే మన శరీరానికి అదే విషమవుతుంది. ఈ క్రమంలో ఉదయాన్నే ఇతర ఆహారాలు తీసుకుంటే కలిగే నష్టాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. కొందరైతే పరగడుపున పుల్లటి ఆహారాలు తీసుకుంటారు. ఖాళీ కడుపుతో పుల్లని పదార్థాలు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా వేరే పదార్థం తీసుకున్న తరువాతే పుల్లటి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 
2. పరగడుపున పండ్లు తినడం మంచిదని ఇటీవలే చాలామంది జోరుగు ప్రచారం చేస్తున్నారు. కానీ అది నిజం కాదని.. వెల్లడించారు నిపుణులు. ముఖ్యంగా అరటిపండు ఉదయాన్నే పరగడుపున తీసుకోరాదు. అరటిపండులో మెగ్నిషియం అధిక మోతాదులో ఉంటుంది. శరీరానికి ఉదయాన్నే ఎక్కువ మోతాదులో మెగ్నిషియం అందడం మంచిది కాదు.
 
3. పరగడుపున శీతల పానీయాలు తాగడం వలన జీర్ణాశయంలో హాని చేసే ఆమ్లాలు విడుదలైయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆమ్లం కారణంగా వికారం, వాంతులు వంటి సమస్యలకు గురవుతారు. కనుక.. ఖాళీ కడుపుతో ఏ పదార్థాన్నైనా తినేముందు కాస్త జాగ్రత్త వహించండి.
 
4. పరగడుపున కాఫీ, టీ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఒకవేళ తీసుకుంటే.. హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయని వారు చెప్తున్నారు. కాబట్టి ఒక గ్లాస్ మంచి నీటిని మాత్రం ఉదయాన్నే తీసుకోండి. ఆ తర్వాత మిగిలినవి.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments