Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తి పండ్లు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (22:17 IST)
తాజా అత్తి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి అల్పాహారంగానూ, సలాడ్లు లేదా డెజర్ట్‌లగా తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తినాలి. తాజా అత్తి పండ్లు తిన్నవారికి మలబద్ధకం సమస్య ఇట్టే పోతుంది.
 
అత్తి ఆకులలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. అందువల్ల చాలామంది అత్తి ఆకు టీ తీసుకుంటుంటారు. అత్తి ఆకు టీ ఎండిన అత్తి ఆకుల నుండి తయారు చేస్తారు. ఈ అత్తి ఆకులను టీని మీరే తయారుచేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
 
అత్తిపండ్లు అధికంగా తీసుకుంటే..?
అత్తి పండ్లను అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇవి కొన్నిసార్లు మలబద్దకానికి ఇంటి నివారణగా ఉపయోగించబడుతున్నందున, అత్తి పండ్లలో విరేచనాలు లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉండవచ్చు. అత్తి పండ్లలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం పలుచబడేట్లు చేస్తుంది. అందువల్ల అత్తిపండ్లను ఓ మోస్తరికి మించి తీసుకోరాదు.
 
కొంతమందికి అత్తి పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. అత్తి చెట్లలో సహజ రబ్బరు పాలు కూడా ఉంటాయి, కనుక కొంతమందికి అలెర్జీని కలిగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments