Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తి పండ్లు అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (22:17 IST)
తాజా అత్తి పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి అల్పాహారంగానూ, సలాడ్లు లేదా డెజర్ట్‌లగా తీసుకోవచ్చు. ఎండిన అత్తి పండ్లలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మితంగా తినాలి. తాజా అత్తి పండ్లు తిన్నవారికి మలబద్ధకం సమస్య ఇట్టే పోతుంది.
 
అత్తి ఆకులలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. అందువల్ల చాలామంది అత్తి ఆకు టీ తీసుకుంటుంటారు. అత్తి ఆకు టీ ఎండిన అత్తి ఆకుల నుండి తయారు చేస్తారు. ఈ అత్తి ఆకులను టీని మీరే తయారుచేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
 
అత్తిపండ్లు అధికంగా తీసుకుంటే..?
అత్తి పండ్లను అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇవి కొన్నిసార్లు మలబద్దకానికి ఇంటి నివారణగా ఉపయోగించబడుతున్నందున, అత్తి పండ్లలో విరేచనాలు లేదా ఇతర జీర్ణ సమస్యలు ఉండవచ్చు. అత్తి పండ్లలో విటమిన్ కె కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం పలుచబడేట్లు చేస్తుంది. అందువల్ల అత్తిపండ్లను ఓ మోస్తరికి మించి తీసుకోరాదు.
 
కొంతమందికి అత్తి పండ్లకు అలెర్జీ ఉండవచ్చు. అత్తి చెట్లలో సహజ రబ్బరు పాలు కూడా ఉంటాయి, కనుక కొంతమందికి అలెర్జీని కలిగించవచ్చు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments