Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరు వెచ్చని నీటిని ఎలా తాగాలి..? ఎప్పుడు తాగాలి..?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (19:27 IST)
గోరువెచ్చని నీటిని పరగడుపున తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఉదయం పూట ఐదు గంటలకు నాలుగు గ్లాసులు లేదా చెంబు గోరు వెచ్చని నీటిని సేవించాలి. తర్వాత 45 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. 4 గ్లాసులు తీసుకుంటే తొలుత ఒక గ్లాసు తర్వాత రెండు గ్లాసులు ఇలా మెల్లగా అలవాటు చేసుకోవాలి. 
 
గోరు వెచ్చని నీరు తాగడం ద్వారా 30 రోజుల్లో బీపీ నియంత్రణలో వుంటుంది. ఉదర సంబంధిత రుగ్మతలు పది రోజుల్లో నయం అవుతాయి. అన్నీ రకాల క్యాన్సర్లు 9 నెలల్లో దూరమవుతాయి. నరాల్లోని బ్లాకులు శుద్ధీకరింపబడుతాయి. 
 
మూత్ర సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలకు రుతుక్రమం ఇబ్బందులుండవు. గుండె సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. తలనొప్పి/మైగ్రేమ్ తలనొప్పి తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్, ఆస్తమా, హైబీపీ వంటివి దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments