Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైప్-2 మధుమేహం.. చక్కెరను కాదు.. ఉప్పును కూడా..?

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:47 IST)
టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారు చక్కెరను నివారించాలని అందరికీ తెలుసు. అయితే కొత్త పరిశోధనలో ఉప్పును తగ్గించాలని తేలింది. ఆహారంలో ఉప్పును తరచుగా చేర్చడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యుఎస్‌లోని టులేన్ విశ్వవిద్యాలయం నుండి జరిపిన అధ్యయనంలో తేలింది.
 
'మాయో క్లినిక్ ప్రొసీడింగ్స్' జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం... ఉప్పు తీసుకోవడం గురించి 400,000 కంటే ఎక్కువ మంది పెద్దలను సర్వే చేసింది. ఉప్పు మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే డయాబెటిస్ 2 ముప్పు వుందని తేలింది. 
 
ఉప్పును పరిమితం చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని.. అలాగే ఈ అధ్యయనం మొదటిసారిగా ఉప్పు షేకర్‌ను టేబుల్‌పై నుండి తీసేస్తే  టైప్-2 డయాబెటిస్‌ను కూడా నివారించడంలో సహాయపడుతుందని చూపిస్తుంది.. అని ప్రొఫెసర్  డాక్టర్ లు క్వి చెప్పారు. ఊబకాయం, వాపు వంటి ప్రమాద కారకాలను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుందని క్వి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments