Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్ష అతిగా తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసా?

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (22:36 IST)
ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ అతిగా తింటే మాత్రం అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ద్రాక్ష మితిమీరి తింటే కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాము.ద్రాక్షలో సాలిసిలిక్ ఆసిడ్ వుంటుంది, ద్రాక్షను మితిమీరి తింటే కడుపు గడబిడ అవుతుంది. ద్రాక్షలో క్యాలరీలు అధికంగా వుంటాయి, ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. గర్భం ధరించినవారు కూడా మోతాదుకి మించి ద్రాక్ష తింటే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వుంది.
 
మోతాదుకి మించి ద్రాక్షను తింటే 12 ఏళ్ల లోపు పిల్లలను ఇవి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం వుంది.
ద్రాక్షలో లిపిడ్ ట్రాన్సఫర్ ప్రోటీన్ కారణంగా అధిక మోతాదులో తింటే అలెర్జీలు రావచ్చు.
 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments