Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా టీ.. రోజుకో కప్పు సేవిస్తే?

పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతార

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (14:23 IST)
పుదీనా ఆకులు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను రసంగా పిండుకుని తాగితే.. శరీరం చల్లబడుతుంది. అలాగే రోజుకో కప్పు పుదీనా టీ సేవిస్తే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు తగ్గుతారు. ఇక పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్థాలున్న పెరుగును వర్షాకాలంలో మితంగా తీసుకోవాలి. 
 
అలాగే కొత్తిమీరను ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొత్తిమీర రసం లేదా వంటకాల్లో దీన్ని వాడినా... శరీరంలోని అధిక ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. శరీరం వేడైనట్లు అనిపిస్తే.. సబ్జాగింజల్ని నీటిలో అరగంట పాటు నానబెట్టి.. అందులో కాసింత నిమ్మరసాన్ని కలిపి తాగితే సరిపోతుంది. ఈ జ్యూస్ ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments