Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండేసి బొప్పాయి ముక్కలను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:21 IST)
రోజూ బొప్పాయిని తినండి.. ఒబిసిటీని తరిమికొట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. రోజూ ఒకే ఒక్క ముక్క బొప్పాయిని తీసుకుంటే కాలేయ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అజీర్తి సమస్యలుండవు. రోజూ ఆహారం తీసుకున్న అరగంట ముందు లేదా.. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు బొప్పాయిని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. 
 
ఇంకా బొప్పాయి వేపుడును తీసుకుంటే కూడా ఒబిసిటీతో ఇబ్బందులు వుండవు. అధిక రక్తపోటు కలిగిన వారు.. నెలపాటు రోజూ రెండు బొప్పాయి ముక్కలను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి పండ్లను చిన్నారులు తీసుకుంటే.. వారిలో పెరుగుదల సులభమవుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే బొప్పాయి గుజ్జును తేనేతో కలిపితో ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments