Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రెండేసి బొప్పాయి ముక్కలను తీసుకుంటే?

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:21 IST)
రోజూ బొప్పాయిని తినండి.. ఒబిసిటీని తరిమికొట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. రోజూ ఒకే ఒక్క ముక్క బొప్పాయిని తీసుకుంటే కాలేయ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అజీర్తి సమస్యలుండవు. రోజూ ఆహారం తీసుకున్న అరగంట ముందు లేదా.. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు బొప్పాయిని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి. 
 
ఇంకా బొప్పాయి వేపుడును తీసుకుంటే కూడా ఒబిసిటీతో ఇబ్బందులు వుండవు. అధిక రక్తపోటు కలిగిన వారు.. నెలపాటు రోజూ రెండు బొప్పాయి ముక్కలను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి పండ్లను చిన్నారులు తీసుకుంటే.. వారిలో పెరుగుదల సులభమవుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే బొప్పాయి గుజ్జును తేనేతో కలిపితో ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments