Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక బరువును తగ్గించే నారింజ పండ్లు.. రోజు వారీ డైట్‌లో చేర్చుకుంటే?

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2020 (16:44 IST)
నారింజ పండ్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. అధిక బరువు కలిగివున్నవారు ఎక్సర్‌సైజ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనకి అనుకున్న ఫలితాలను తీసుకొస్తుంది. అందుకే నారింజను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవచ్చు. 
 
నారింజ పండ్లతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే ఈ పండుని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సాధారణంగా అధిక బరువుకి కారణం జీర్ణ సమస్యలే. కాబట్టి.. జీర్ణసమస్యలకి చెక్ పెట్టే నారింజ పండు తినడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయి.. అధిక బరువు తగ్గుతుంది. 
 
నారింజ పండ్లల్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాబట్టి వయసు మళ్ళిన వారు దీనిని తీసుకోవచ్చు. ముందు నుంచే ఈ పండ్లని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మం కూడా తాజాగా మెరుస్తూ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments