Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడితే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (14:17 IST)
నేటి తరుణంలో ఎక్కడ చూసినా ఈ స్మార్ట్‌ఫోన్సే కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ అవసరమైన విషయాలను వెంటనే తీరుస్తాయి. ఎప్పుడూ అలానే ఉంటాయని చెప్పలేం కదా. స్మార్ట్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే కంటి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు సైంటిస్టులు. ఈ ఫోన్స్ పెద్దవారి కంటే పిల్లల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.
 
కంప్యూటర్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర గాడ్జెట్లలో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు పిల్లలు. ఇది వారి ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా వీడియో గేమ్స్ ఆడే పిల్లలకు దృష్టి లోపం, ఇతర వ్యాధి రుగ్మతలు, ఒబిసిటీ కాకుండా, చివరకు క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది. ఈ విషయం మీద బ్రిటన్‌లోని క్యాన్సర్ పరిశోధనలో సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు. 
 
మామూలు పిల్లలతో పోల్చుకుంటే రోజంతా వీడియో గేమ్స్ ఆడే చిన్నారులకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఈ పరిశోధనలో సుమారు 2వేల మంది పిల్లలపై అధ్యయనం చేశారు. అంతేకాదు.. ఫోన్స్ కాకుండా టీవీలలో చూపించే జంక్‌ఫుడ్స్‌పై వచ్చే యాడ్స్ కూడా వీరిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments