టమోటా, పెరుగు ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (13:14 IST)
చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారడం, ముడతలుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. ఆరెంజ్ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని నీటితో చేర్చి ముఖానికి, కాళ్లు, చేతులకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక గ్లాసు నీటిని చేర్చి.. కాసింత తేనెను చేర్చి పరగడుపున సేవిస్తే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గుతారు. ఆయిల్ స్కిన్ కలిగివుంటే రోజ్ వాటర్‌ను కాటన్‌లో తడిపి ముఖానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది. 
 
మచ్చలు తొలగిపోవాలంటే టమోటా, పెరుగును చేర్చి ముఖానికి అప్లై చేసుకోవాలి. చర్మం పొడిబారకుండా వుండాలంటే వింటర్లో సున్నిపిండి రాసుకోవడం, కోల్డ్ క్రీములను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2024 జూన్ 2 నుంచి ఏపీ రాజధాని అమరావతి, రాష్ట్రపతి ఆమోద ముద్ర

జంట హత్యల కేసులో తొమ్మిది పోలీసులకు మరణశిక్ష: మదురై కోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధం - గొంతులో పొడిచి భార్యను హత్య చేసిన భర్త

భార్యతో మాజీ ఎమ్మెల్యే అఫైర్- సొంత యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన భర్త

కీలక దశకు చేరుకున్న ఆర్టెమిస్-2 యాత్ర - 10న భూమికి తిరిగిరాక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊరి మట్టినే ఆయుధంగా మలచి పోరాడిన వ్యక్తి కథగా పళ్లిచట్టంబి

సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పనున్న హీరోయిన్ త్రిష?

Naga Shaurya: బ్యాడ్ బాయ్ కార్తీక్ తో నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను : నాగశౌర్య

చెన్నైలో బుల్లితెర నటి ఆత్మహత్య - భర్తతో వీడియో కాల్‌ చేసిన తర్వాత...

Adivi Sesh: మోకాలి గాయం కారణంగా మూడు నెలలు డెకాయిట్ డిలే అయింది : అడివి శేష్

తర్వాతి కథనం
Show comments