టమోటా, పెరుగు ప్యాక్ వేసుకుంటే..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (13:14 IST)
చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారడం, ముడతలుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. ఆరెంజ్ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని నీటితో చేర్చి ముఖానికి, కాళ్లు, చేతులకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక గ్లాసు నీటిని చేర్చి.. కాసింత తేనెను చేర్చి పరగడుపున సేవిస్తే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గుతారు. ఆయిల్ స్కిన్ కలిగివుంటే రోజ్ వాటర్‌ను కాటన్‌లో తడిపి ముఖానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది. 
 
మచ్చలు తొలగిపోవాలంటే టమోటా, పెరుగును చేర్చి ముఖానికి అప్లై చేసుకోవాలి. చర్మం పొడిబారకుండా వుండాలంటే వింటర్లో సున్నిపిండి రాసుకోవడం, కోల్డ్ క్రీములను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంక్రాంతిని గోదావరి జిల్లాల్లో జరుపుకోవాలి.. ప్రజలకు ఏపీ సర్కారు పిలుపు

అమరావతిలో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ.. నాగబాబును మంత్రివర్గంలోకి..?

మందుబాబులను నడిరోడ్డుపై నడిపిస్తూ మత్తు వదలగొట్టారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suri: సూరి, సుహాస్ సెయిల్ బోట్ రేసింగ్ కథతో మండాడి చిత్రం

Vijay Sethupathi : పొట్టేలుతో శిక్షణ తీసుకొని నటించిన మూవీ జాకీ - టీజర్ విడుదల చేసిన విజయ్ సేతుపతి

Dance Festival: సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శనతో వైభవంగా భావ రస నాట్యోత్సవం - సీజన్ 1

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments