మోతాదుకి మించిన చక్కెర ఆరోగ్యానికి చేసే చేటు ఇదే

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:35 IST)
చక్కెర లేదా పంచదారు. చక్కెరతో చేసిన బిస్కెట్లు, కేకులూ ఎంచక్కా లాగించేస్తుంటారు. వీటిలో మోతాదుకి మించి చక్కెర శాతం అధికంగా వుంటుంది. ఇలాంటి చక్కెరలు చేసే అనారోగ్యం ఏమిటో తెలుసుకుందాము. కూల్‌డ్రింకులు, పళ్ల రసాలు, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్స్‌ల్లో కంటి కనపించకుండా చక్కెర దాక్కొని ఉంటుంది. అధిక మోతాదులో చక్కెర తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.
 
చక్కెర అధికంగా తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం వుంది. మోతాదుకి మించిన చక్కెరతో డిప్రెషన్ ప్రమాదం పెరగవచ్చు.
 
తీపిని అతిగా తీసుకునే వారి చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. చక్కెరలు అధికంగా తీసుకుంటే కాలేయానికి కొవ్వు పట్టే ముప్పు పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments