Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరక శ్రమ తక్కువ-మానసిక ఒత్తిడి ఎక్కువ.. ఏం చేద్దాం?

కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే వున్నాయి. ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోయే వారిలో ఒబిసిటీ సమస్య వేధిస్తుంది. అలా

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (16:36 IST)
కంప్యూటర్ల ముందు అదే పనిగా గంటలు గంటలు కూర్చుని పనిచేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూనే వున్నాయి. ఇలా కంప్యూటర్లకు అతుక్కుపోయే వారిలో ఒబిసిటీ సమస్య వేధిస్తుంది. అలా మీరు కూడా బరువు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటే.. అరగంట పాటు వ్యాయామం చేయాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
శారీరక శ్రమ లేకపోవడంతో పాటు మానసిక ఒత్తిడి అధికమవుతున్న తరుణంలో.. అరగంట పాటు వ్యాయామం చేయాలి. కుదిరితే కాసేపు పరిగెత్తాలి. లేదంటే నడవాలి. ఇలా చేస్తే మెదడు చురుగ్గా వుంటుంది. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది. అధిక రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. గుండె జబ్బులు దరిచేరవు. 
 
టైప్-2 మధుమేహం, కుంగుబాటు వంటివి నియంత్రణలో వుంటాయి. వ్యాయామం ఒత్తిడిని దూరం చేస్తుంది. స్కిప్పింగ్ చేయడం, ఏరోబిక్ చేయడం, స్విమ్మింగ్, జుంబా, కర్ర, తాడుతో చేసే వ్యాయామాలు చేసినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇలా చేస్తే నాజూగ్గా కనిపించడమే కాకుండా ఆరోగ్యంగా వుండొచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments