Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తిన్న తర్వాత ఏ పదార్థాలను తినకూడదో తెలుసా? (video)

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (22:40 IST)
చేపలు తిన్న తర్వాత లేదా చేపలతో ఈ 7 ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఆ వివరాలను చూద్దాం.
 
పెరుగు: చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు, ఎందుకంటే పెరుగులోని ప్రోటీన్ల మిశ్రమం విషపూరితం అవుతుంది.
 
మజ్జిగ : చేపలు తిన్న తర్వాత మజ్జిగ తాగకూడదు, ఇది చర్మ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కాఫీ లేదా టీ: టీ-కాఫీలోని కెఫీన్ చేపలతో కలిసిపోయి విషపూరితంగా మారుతుంది, ఇది శరీరానికి హానికరం.
 
పాలు: చేపల్లో ఉండే పోషకాలతో పాటు పాలలో ఉండే పోషకాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
 
ఐస్ క్రీం: వేడి చేపలతో కూడిన చల్లని ఐస్ క్రీం తినడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు లేదా కడుపు సమస్యలు వస్తాయి.
 
మిల్క్ స్వీట్స్ : చేపలు తిన్న తర్వాత పాలతో చేసిన స్వీట్లను తినకూడదు.
 
చికెన్: చేపలు, చికెన్‌లో వివిధ రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
 
ఈ సమాచారం అవగాహనకై ఇవ్వబడింది. మరింత విపులంగా తెలియాలంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments