Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు తిన్న తర్వాత ఏ పదార్థాలను తినకూడదో తెలుసా? (video)

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (22:40 IST)
చేపలు తిన్న తర్వాత లేదా చేపలతో ఈ 7 ఆహారాలు తినడం వల్ల తీవ్రమైన అనారోగ్యం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెపుతుంటారు. ఆ వివరాలను చూద్దాం.
 
పెరుగు: చేపలు తిన్న తర్వాత పెరుగు తినకూడదు, ఎందుకంటే పెరుగులోని ప్రోటీన్ల మిశ్రమం విషపూరితం అవుతుంది.
 
మజ్జిగ : చేపలు తిన్న తర్వాత మజ్జిగ తాగకూడదు, ఇది చర్మ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
 
కాఫీ లేదా టీ: టీ-కాఫీలోని కెఫీన్ చేపలతో కలిసిపోయి విషపూరితంగా మారుతుంది, ఇది శరీరానికి హానికరం.
 
పాలు: చేపల్లో ఉండే పోషకాలతో పాటు పాలలో ఉండే పోషకాలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.
 
ఐస్ క్రీం: వేడి చేపలతో కూడిన చల్లని ఐస్ క్రీం తినడం వల్ల తీవ్రమైన చర్మ సమస్యలు లేదా కడుపు సమస్యలు వస్తాయి.
 
మిల్క్ స్వీట్స్ : చేపలు తిన్న తర్వాత పాలతో చేసిన స్వీట్లను తినకూడదు.
 
చికెన్: చేపలు, చికెన్‌లో వివిధ రకాల ప్రొటీన్లు ఉంటాయి. ఈ ప్రోటీన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
 
ఈ సమాచారం అవగాహనకై ఇవ్వబడింది. మరింత విపులంగా తెలియాలంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments