Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (16:26 IST)
యువత ఎక్కువగా ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసాయి. సాధారణంగా ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా సేవిస్తుంటారు. వీటిని తాగడం వల్ల వచ్చే శక్తిని పక్కనబెడితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ని సేవించిన వారి గుండె స్పందనల్లో తీవ్రమార్పులు చోటు చేసుకున్నట్లు తేలింది. 
 
ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగిన వారి హృదయ స్పందనలు 6 మి.సె నుంచి 7.7 మి.సె ఉంటున్నట్లు గుర్తించారు. ఇది ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుంది కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ మానివేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments