Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ తగ్గేందుకు టాబ్లెట్లు, ఓవర్ డోస్ వాడితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (22:37 IST)
కరోనావైరస్ తెలుగు రాష్ట్రాలలో విజృంభిస్తోంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాడాల్సి వుంటుంది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా వుంటుంది. ప్రస్తుతం కోవిడ్ 19 నయం చేసేందుకు వైద్యులు పలు రకాల మాత్రలు ఇస్తున్నారు. ఈ టాబ్లెట్‌లో కొన్ని పెయిన్ కిల్లర్ మందులు ఉంటాయి. నొప్పి, జ్వరం తగ్గించడానికి ఇవి కలిసి పనిచేస్తాయి. 
 
ఐతే ఈ మాత్రలను ఎంతమేరకు వాడాలన్న మోతాదు, ఎంత తరచుగా అవసరమో డాక్టర్ నిర్ణయిస్తారు. డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి. కోవిడ్ వల్ల తలెత్తే జ్వరాన్ని తగ్గించేందుకు కొన్ని స్వల్పకాలిక ఉపయోగం కోసం మాత్రలు రాస్తారు. వాటిని వాడినా లక్షణాలు కొనసాగుతూ వున్నా లేదా తీవ్రతరం అయితే వైద్యుడిని సంప్రదించాలి.
 
ఈ మాత్రలు వల్ల కొందరిలో సైడ్ ఎఫెక్ట్ కనబడుతుంటాయి. అరుదుగా గుండెల్లో మంట, అజీర్ణం, వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలు కలుగవచ్చు. వీటిలో ఏవైనా వదలకుండా బాధపెడితే వైద్యుడిని సంప్రదించాలి. ఇక అసలు విషయానికి వస్తే... కొందరు వైద్యుడు చెప్పిన మోతాదుకు మించి ఎలాబడితే అలా వాడేస్తుంటారు. జ్వరం వచ్చింది కదా అని డోసేజ్ మరింత వేస్తారు. ఇలా చేస్తే కిడ్నీలు, కాలేయం దెబ్బతినే అవకాశం వుంటుంది. కాబట్టి కోవిడ్ రోగులు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. స్వంతంగా నిర్ణయం తీసుకుని ఎలాబడితే అలా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments