వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగండి..

వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరం డీ-హైడ్రేట్ కాదు. అందుకే సబ్జా సీ

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (17:19 IST)
వేసవిలో వడదెబ్బకు చెక్ పెట్టాలంటే.. సబ్జానీళ్లు తాగటం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో అధికంగా నీటిని సేవించడం ద్వారా  ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. శరీరం డీ-హైడ్రేట్ కాదు. అందుకే సబ్జా సీడ్స్‌ను ఇలా ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వేసవి వేడి నుంచి తప్పించుకోవాలంటే సబ్జాగింజలు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. అందులో కాస్తంత నిమ్మరసాన్ని కలిపి తాగితే చాలు. శరీరాన్ని చల్లబరచడమే కాదు, బరువు కూడా అదుపులో ఉంటుంది. ఈ  నీటిని రోజుకు మూడు నాలుగు సార్లు వేసవిలో తీసుకుంటే వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. 
 
అలాగే వేసవిలో గుప్పెడు పుదీనా ఆకులను తాగే నీటిలో వేసుకుంటే... శరీరం చల్లగా ఉంటుంది. ఇక ఉదయాన్నే గ్లాసు నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు. పెరుగు, మజ్జిగలో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. విటమిన్లూ, పోషకపదార్ధాలున్న పెరుగును వేసవి కాలంలో అధికంగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సలహా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments