Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేసే బేరిపండ్లు

Webdunia
శనివారం, 16 జులై 2022 (12:22 IST)
Pear
మధుమేహం వ్యాధిగ్రస్థులకు బేరిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో విటమిన్ సి పోలేట్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు రుచి తీపిగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో వ్యాధుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
అందువలన ఈ వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలని వైద్యులు చెప్తున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. ఈ పండును ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తీసుకోకూడదు. 
 
ఈ పండు తీసుకోవడం వలన రక్తములో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. 
 
మధుమేహం వ్యాధిగ్రస్థులు చక్కెర స్థాయి కంట్రోల్‌‌లో వుండాలంటే.. బేరి పండును ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన ఊపిరితిత్తులు మూత్రాశయం పెద్దప్రేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments