Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేసే బేరిపండ్లు

Webdunia
శనివారం, 16 జులై 2022 (12:22 IST)
Pear
మధుమేహం వ్యాధిగ్రస్థులకు బేరిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులో విటమిన్ సి పోలేట్ పొటాషియం వంటి ఎన్నో రకాల పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పండు రుచి తీపిగా ఉంటుంది. దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన, ఎన్నో వ్యాధుల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
అందువలన ఈ వర్షాకాలంలో ఈ బేరి పండును రోజుకు ఒకటి తినాలని వైద్యులు చెప్తున్నారు. ఈ పండు తినడం వలన క్యాన్సర్ నుంచి గుండెపోటు నుంచి అలాగే మలబద్ధకం నుంచి కొలెస్ట్రాల్ నుంచి ఈ పండు కాపాడుతుంది. ఈ పండును ఎక్కువ రోజులు నిల్వ ఉంచి తీసుకోకూడదు. 
 
ఈ పండు తీసుకోవడం వలన రక్తములో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. 
 
మధుమేహం వ్యాధిగ్రస్థులు చక్కెర స్థాయి కంట్రోల్‌‌లో వుండాలంటే.. బేరి పండును ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి. ఈ పండును ప్రతిరోజు తీసుకోవడం వలన ఊపిరితిత్తులు మూత్రాశయం పెద్దప్రేగు క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments