చింతచిగురు చిన్నారులకు తినిపిస్తే...?

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (14:29 IST)
చింతచిగురు చిన్నారులకు తినిపిస్తే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింతచిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. చింతచిగురు కషాయం వల్ల బాలింతలకి పాలు పడతాయి. 
 
చింతచిగురులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని అడ్డుకుంటాయి. తద్వారా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ, కీళ్ళనొప్పులకు ఇది మేలు చేస్తుంది. అదేసమయంలో చింతాకు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
చింతచిగురుతో మరిగించిన కషాయం లేదా టీలో కాస్త తేనె వేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కామెర్లకీ మందులా పనిచేస్తుంది. ఈ కషాయం గొంతునొప్పినీ మంటనీ తగ్గిస్తుంది. 
 
ఇందులోని విటమిన్‌-సి నోటిపుండ్లనీ చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. జ్వరానికీ గ్యాస్‌ సంబంధిత సమస్యలకీ కూడా మందులా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments