Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ పొన్నగంటి ఆకుకూరను తీసుకుంటే?

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ప్రత్యేకంగ పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పొన్నగంటి క

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (14:29 IST)
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పొన్నగంటి కూరను కందిపప్పు, నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారట. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండడంతో అవి రక్తంతో కలిసిపోతున్నాయి.
 
అందువలన రక్తం అశుభ్రమైపోతుంది. కాబట్టి రక్తాన్ని శుభ్రం చేసుకునేందుకు పొన్నగంటి ఆకును, పెసరపప్పు, చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాలు పొడి చేర్చి ఉడికించిన మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఈ కూరను తీసుకోవడం వలన శరీరఛాయను మెరుగుపరచుటకు సహాయపడుతుంది. 
 
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. అలాంటి సమస్యలు తొలగిపోవాలంటే పొన్నగంటి ఆకులతో తాలింపు కూర చేసుకుని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. గుండెకు, మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments