Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే పరగడుపున ఇలాంటి పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (13:10 IST)
సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు. అంతేకాదు.. ఒక్కరోజు ఈ కాఫీ, టీ లేకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుందని చెప్తుంటారు. కానీ కాఫీ, టీలతో మైండ్‌ఫ్రెష్ అవుతుందని అనుకుంటున్న వారికి తెలియని నిజం ఏంటంటే.. పరగడపున తాగే టీ, కాఫీల వలన వారి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి తీవ్రమైన ఒత్తిడికి గురవుచేస్తాయి. కాఫీ, టీలే కాదు పరగడుపున ఇంకొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే కూడా శరీరానికి హాని కలుగుతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
1. టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా ప్రేగుల్లో మంట పుట్టిస్తుంది.
 
2. పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయి అధికమవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.
 
3. స్పైసీ ఫుడ్స్ ఉదయాన్నే తీసుకుంటే అల్సర్ వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. 
 
4. ఉదయం లేవగానే.. సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల ప్రేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

తర్వాతి కథనం
Show comments