తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! ప్రజారాజ్యము విలసిల్లునయ!

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (13:27 IST)
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పవన్ సీఎం అవువాడని పరోక్షంగా చెప్పారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలజ్ఞానంలో "తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! రాజవారసత్వము నశించినయ! ప్రజారాజ్యము విలసిల్లునయ! తప్పదు నా మాట నమ్మండయ!" అని పేర్కొన్నారు.
 
సోషల్ మీడియాలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఉన్న ఒక ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటోను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి ఖుషి అవుతున్నారు.  
 
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించినా ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేశారు.
 
పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక సాయం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వద్దని లాభసాటి ధర ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. పవన్ స్వార్థం లేకుండా ప్రజల మంచి కోసం రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్‌కు మెగా హీరోల సపోర్ట్ కూడా ఉంది. తిరుపతి నుంచి పవన్ ఎన్నికల్లో పోటీచేస్తే కచ్చితంగా గెలవడం గ్యారంటీ అనే భావన ఎక్కువమందిలో ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు రాబోయే రోజుల్లో నిజమవుతాయో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments