Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! ప్రజారాజ్యము విలసిల్లునయ!

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (13:27 IST)
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పవన్ సీఎం అవువాడని పరోక్షంగా చెప్పారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాలజ్ఞానంలో "తెలుగు రాష్ట్రమున పవనుడొచ్చేనయ! రాజవారసత్వము నశించినయ! ప్రజారాజ్యము విలసిల్లునయ! తప్పదు నా మాట నమ్మండయ!" అని పేర్కొన్నారు.
 
సోషల్ మీడియాలో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఉన్న ఒక ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫోటోను చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషి ఖుషి అవుతున్నారు.  
 
పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చాలా సినిమాలలో నటించినా ఆ సినిమాల ద్వారా వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని ఇతరులకు సహాయం చేశారు.
 
పవన్ కళ్యాణ్ ఏపీలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక సాయం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర వద్దని లాభసాటి ధర ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. పవన్ స్వార్థం లేకుండా ప్రజల మంచి కోసం రాజకీయాలు చేస్తున్నారని నెటిజన్లలో చాలామంది భావిస్తున్నారు.
 
పవన్ కళ్యాణ్‌కు మెగా హీరోల సపోర్ట్ కూడా ఉంది. తిరుపతి నుంచి పవన్ ఎన్నికల్లో పోటీచేస్తే కచ్చితంగా గెలవడం గ్యారంటీ అనే భావన ఎక్కువమందిలో ఉంది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు రాబోయే రోజుల్లో నిజమవుతాయో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments