Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (12:40 IST)
ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ 6.1గా నమోదైంది. ఈ భూకంపంతో సుమారు 155 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడినట్టుగా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
 
సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బంది.. ఆ ప్రాంతానికి హెలికాఫ్టర్‌లలో చేరుకుంటున్నారు. అయితే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైందని సమాచారం. భూకంపం సంభవించిన ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. అర్ధరాత్రి సమయంలో భూకంపం సంభవించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments