Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. మహిళా కానిస్టేబుల్ శృతికి, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే నిఖిల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఈ ముగ్గురు అడ్లూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మూడు మృతదేహాలను గుజ ఈతగాళ్లు గురువారం వెలికి తీశారు. 
 
కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ సాయికుమార్ వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. ఎస్సైకి, కానిస్టేబుల్ శృతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎస్ఐ సాయికుమార్‌కు పెళ్లయి ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. కాగా, శృతికి పెళ్లయి విడాకులు అయినట్లు తెలుస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments