Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. మహిళా కానిస్టేబుల్ శృతికి, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసే నిఖిల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఈ ముగ్గురు అడ్లూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మూడు మృతదేహాలను గుజ ఈతగాళ్లు గురువారం వెలికి తీశారు. 
 
కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ సాయికుమార్ వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. ఎస్సైకి, కానిస్టేబుల్ శృతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎస్ఐ సాయికుమార్‌కు పెళ్లయి ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. కాగా, శృతికి పెళ్లయి విడాకులు అయినట్లు తెలుస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments