Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:18 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళా కానిస్టేబుల్ కాగా, మరొకరు కంప్యూటర్ ఆపరేటర్. ఈ ఇద్దరి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
మహిళా కానిస్టేబుల్ శృతి మృతదేహంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో కనిపించాయి. ఈ రెండు మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్నారు. చెరువు కట్ట వద్ద భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ వ్యక్తిగత కారు కనిపించడం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
అలాగే, ఘటనాస్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సాయికుమార్ కూడా కారులో వచ్చారని అనుమానం.. ఆయన అదృశ్శ్యంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మిస్టరీ మరణాలు ఇపుడు అనుమానాస్పదంగా మారాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments